గోరఖ్పూర్: లఖింపూర్ ఘటనలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కే�
UP cabinet expansion: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల గడువు మాత్రమే ఉండగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది సభ్యులు ఉండగా..
లక్నో : తాలిబన్లకు మద్దతివ్వడం అంటే దేశ వ్యతిరేకులు, మహిళలు, చిన్నారుల వ్యతిరేకులకు ఊతమిచ్చినట్టేనని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని �
లక్నో, ఆగస్టు 7: సోషల్ మీడియా కళ్లెం లేని గుర్రంలా తయారైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ముహూర్తం కోసం వేచిచూడకుండా వెంటనే దాన్ని అదుపు చేయాలని బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కార్యకర్తల
లక్నో: పంజాబ్ లో ముస్లింలు అధికంగా ఉండే మాలేర్కోట్ల ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ విచ్ఛిన్నకర రాజకీయాలకు ఇది అద్దం పడుతు
లక్నో: కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్ యూపీలో కరోనా పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఘాటైన లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహించే బరేలీ నియోజకవర్గంలో ఆక్సిజన్ కు కొరత ఉందని, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికర�