ఈద్ ఊరేగింపు (Karnataka Eid clash) సందర్భంగా కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా చేపట్టిన జాతీయ సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో ప్రపంచ
తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలాగా బూతులు మాట్లాడరని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు పాదయాత్రతో ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేసే కుట్ర జరుగుతున్నదని �