టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..నూతన సంవత్సరం 2025 సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 11 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక రీచార్జ్ ప్లాన్తో వినియోగదారులు భారీగా ప్రయోజనాల�
రిలయన్స్ జియో సోమవారం ఇంటర్నెట్ ఆధారిత జియో భారత్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో తెచ్చిన ఈ చౌక 4 జీ మొబైల్ ధర రూ.999. ఈ నెల 7 నుంచి అమ్మకాలు మొదలు కానున్నాయి.
Vodafone Idea | దేశంలో ప్రముఖ టెలీఫోన్ నెట్వర్క్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు సరికొత్త ప్రీపేయిడ్ ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2999, రూ.2899, రూ.3099లతో 365 రోజులు