మనోహరాబాద్, ఆగస్టు 05 : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్న�
మొయినాబాద్ : ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప�
వ్యక్తి దుర్మరణం | స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి శివారులో నాగార్జున సాగర్-హైదరాబాద్ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.
దంపతులు దుర్మరణం | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.