గుర్తుతెలియని వ్యక్తులు టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి రూ.50 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చె
ఆన్లైన్ ద్వారా ధని యాప్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను లోన్ల పేరుతో రూ.కోట్లకు టోకరా వేసి మోసగించిన కేసును ఛేదించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆన్ల�
ఓ రౌడీషీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. వారం రోజుల వ్యవధిలో ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జర�
రాజాపూర్ మండలంలోని దోం డ్లపల్లికి చెందిన యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన చోటుచేసుకున్నది. ఎస్సై రవి కథనం ప్రకా రం.. దోండ్లపల్లికి చెందిన గుంతల జంగయ్యకు ఇద్దరు కు మారులు, ఒక కూతురు ఉన