యూనివర్సల్ కో ఆపరేటివ్ బ్యాంకుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.76.35 లక్షల లాభం వచ్చిందని చైర్మన్ వినయ్కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్లో బ్యాంకు 46వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో
దేశ ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు కల్పించడానికి తనను తానే అర్పణ చేసుకున్న గొప్ప త్యాగధనుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుని అశయాలకు అనుగుణంగా ఉద్యమ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్న�
న్యూఢిల్లీ: ‘భారత్ను కోవిండ్ నుంచి కాపాడండి.. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వండి.’ ఇది కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందేశం. వీడియో రూపంలో ఈ సందే�
నష్టదాయక పీఎస్యూలను వదిలించుకోవాల్సిందే వారసత్వంగా వస్తున్నాయని వాటిని నడపలేం వాటికి తోడ్పాటునివ్వడం సాధ్యం కాదు అలా చేయడం ఆర్థిక వ్యవస్థకు పెనుభారమే వ్యాపారం చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు ప్రజా సంక్ష