న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించడంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఆంక్షల పేరుతో ఒలింపిక్స్ లాంటి మెగాఈవెంట్లో ఏ
కొత్త పద్ధతిని తీసుకొచ్చిన క్రీడా శాఖ న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సరికొత్త సంస్కరణ తీసుకొచ్చింది. క్రీడలను అభివృద్ధి చేయడంలోనే కాదు తాము ఎంచుకున్న విభాగంలో అత్యుత్తమంగా రాణిస్తున్న ప్లేయర�
చండీగఢ్: కరోనా వైరస్ బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ దవాఖానలో కోలుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని పీజీఐఎంఆర్ఈ ఆసుపత్రి వెల్లడించింది. ఆక్�
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి మృతిచెందిన హాకీ దిగ్గజాల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. 1980 ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యులైన రవీందర్ పాల్ సింగ్, ఎమ్కే క�
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా వైరస్ సోకిం ది. కొవిడ్-19 పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆయన శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నేడు చేయించుకున్న కరోనా పరీక్�