దేశంలోని డ్రగ్ నిఘా సంస్థలు 2023లో 7 లక్షల కిలోలకు పైగా మాదకద్రవ్యాలను ధ్వంసం చేసినట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. బుధవారం ఆయన రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక స
Natural Calamities | ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 2022-23లో 1,997 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. లోక్సభలో లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.