ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి, ఉండం గ్రామాల్లో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటించారు. బుధవారం ఉండం గ్రామంలో ఆయేషా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా కరెంటు ప�
Farmers' March | పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. కేంద్రమంత్రులతో అర్ధరాత్రి జరిగిన సమావేశం అసంపూర్తిగా మారడంతో పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో �
2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1,395 మంది గిరిజన విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్లను, మరో 218 విద్యార్థులకు ఎస్టీ ఫెలోషిప్లను అందజేసినట్టు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ప్రకటించింది.
రాష్ట్రంలోని పర్టిక్యులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ (పీవీటీజీ) కొండరెడ్డి, కొలాం, తోటి, చెంచు తెగలకు చెందిన 49 మంది ఆదిమ గిరిజనుల ప్రతినిధులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశ�