ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం. హామీల అమల్లో నిర్లక్ష్యం. కమిటీలు.. చర్చల పేరిట కాలయాపన. వెరసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. ఈ అసంతృప్తి క్రమంగా ఉద్యమ రూపం
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసిన తరువాతే ప్రధాని మోదీ రామగుండంలో అడుగుపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.