నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
Group-2 | రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశపడుతున్నట్టుగా గ్రూప్ 2లో ఒక్క పోస్టు పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదని తెలుస్తున్నది.
డీఎస్సీ వాయిదా వేయాలని రెండురోజులపాటు నిద్రాహారాలు మాని అభ్యర్థులు చేపట్టిన ఆందోళన రెండోరోజైన మంగళవారం ఉగ్రరూపం దాల్చింది. డీఎస్ఈ ముట్టడి అనంతరం పోలీసులు సోమవారం రాత్రి పేట్లబురుజు సిటీ ఆర్మ్డ్ ర�
రాష్ట్రంలో పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఉద్యోగార్థులకు మళ్లీ కోచింగ్ ఇవ్వడం ద్వారా ఒక్కో సెంటర్కు రూ.100 కోట్ల లా