‘అప్పుచేసి పప్పుకూడు’ అన్నది పాత సామెత.. ‘అప్పు చేసి బిర్యానీ తిను’ అన్నది నేటి కాంగ్రెస్ సర్కారు నినాదం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు.. జీతాలివ్వలేకపోతున్నాం.. �
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరాకు భూగర్భం నుంచి కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యత్నానికి మిస్టర్ 10 పర్సంట్ గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. కేబుల్ కొనుగోళ్లలో తనకు 10 పర్సెంట్ ఇస్
గ్రేటర్లో విద్యుత్తు కేబుళ్లను అండర్గ్రౌండ్లోకి మార్చాలన్న తలంపులో ఉన్న సర్కా రు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నది. ఇదే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధి బ