తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను శుక్రవారం మంత్రి శ్రీధర్బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులన�
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతుడి అవయవాలను దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కందుకూరు పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తున్న కానిస్�
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఆర్మూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ముస్కు పద్మా వెంకట్రామ్రెడ్డి(45) చికిత్సపొందుతూ దవాఖానలో శుక్రవారం మృతి చెందారు.ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామం నుం�