లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ముంపు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో వర్షాలతో జలమయమయ్య�
బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట పట్టణం పరిశుభ్రతతో అలరారింది. ప్రస్తుతం పట్టణం కంపుకొడుతున్నది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పట్టణంలో ఎక్కడి�
నగరానికి కూత వేటు దూరం లో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో గోపులారం గ్రామం ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమల చేస్తున్నది. లక్షల నిధులను గ్రామాల�