ఉగాది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు.. యుగ ఆరంభం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాఢ్యమి రోజు తెలుగు సంవత్సరం మారుతున్నది. వేద పండితులు గ్రహ నక్షత్రాల మేరకు పేర్ల బలంతోపాటు పంటల బలాన్ని సంవత్సర �
తెలుగు నూతన సంవత్సరాది శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలు, సుఖసంతోషాలతో అ
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలతోపాటు పంచాంగ శ్రవణాలు,