Prashant Kishor: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ ఎన్నికల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
దేశ ఆహార భద్రత, గ్రామీణ ఉపాధికి కీలకంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నదని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లోగల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంట
పాత బస్తీవాసుల తీర్థయాత్ర విషాదంగా మారింది. ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా పలు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. మృతులు, క్షతగాత్రులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఏ ఇంట్లో చూసిన