ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసా చారి కథనం ప్రకారం.. ఎంజీబీఎస్�
కాచిగూడ : రోడ్డుపై నడుచుకుంటు వెలుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం సీతాఫల్మండీ ప్రాంతాని�