ఇద్దరి స్నేహితుల మధ్య డబ్బుల కోసం తలెత్తిన గొడవలో ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి సీఐ వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఎర్ర మండలం జోగిపాడుకు చెందిన లుకాలపు దామోదర్(46) మ
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన అరవింద్ సింగ్ (21), మన్
అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరుకుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. పొత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, స్థానికుల వివరాల ప్రకారం.. ఓదెల మండలం గోపరపల్లి గ్
వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మృత్యువులోనూ కలిసేపోయారు. ఆదివారం అ ర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల