సంతోషంగా పెళ్లికి వెళ్లొస్తుండగా.. అనుకోని ప్రమా దం వెంటాడింది. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సును కారు ఎదురుగా ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు గాల్లో కలువడం విషాదం నింపింది. ఈ ఘటనలో భర్త చనిపోగా, భార్�
ఓ వ్యవసాయ పొలంలో స్తంభం పాతేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిట�
ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇవాళ 1,345 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో 309 కొత్త కేసులు...