కర్ణాటకలోని ధర్మస్థల కేసులో అధికారులకు మొదటి ఆధారం లభ్యమైంది. వందలాది మందిని హత్య చేసి ఈ టెంపుల్ టౌన్ చుట్టుపక్కల పాతిపెట్టారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తూ తవ్వకాలు జరుపుతున్న బృందానికి
Tragedy | ఏపీలోని బాపట్ల జిల్లా నల్లమడ వాగులో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Crime News | టేక్నాల్ మండలంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. దాదాయిపల్లిలో ఈ మృతదేహాలు చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ శివారులోని గచ్చుకుంటలో