76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా జాతీయ పతాకానికి అవమానం జరిగింది. తెలంగాణ డిజిటల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫొటోలో జాతీయ జెండాను తలకిందులుగా పెట్టి అవమానించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కార్మికులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు శుభాకాంక్షలను...