BRS Dharna | జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహి
నగరంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు, సర్జికల్, డయాగ్నోస్టిక్ పరికరాల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
జంటనగరాల పరిధిలో మూసీకి ఆకస్మికంగా వరదలు రావడం.. గతంలో ఎన్నడూలేని విధంగా ఎంజీబీఎస్ బస్స్టేషన్తోపాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకోవడం వెనుక ఏదైనా కుట్రకోణం దిగా ఉన్నదా అని పరిశీలకులు అనుమానం