జీవో నంబర్ 252ను తక్షణమే సవరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీ యూడబ్ల్యూజే(హెచ్ 143) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులతో కలిసి నిరసన చేపట్టా
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం సుప్రీంకోర్టులో కొట్లాడుతామని టీయూడబ్ల్యూజే-హెచ్143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభలో