పసుపు పండించిన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సిండికేట్ కుట్రదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పసుపు క్విం టాల్�
ఏటా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర సంప్రదాయ పంటలు సాగు చేసి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఏటా సాగు చేసిన పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్న�
ఈ ఏడాది ఆర్మూర్, డొంకేశ్వర్, నందిపేట, ఆలూర్, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల పరిధిలో సాగుచేసిన పసుపు పంటకు దుంపకుళ్లు, మర్రి ఆకు తెగుళ్లు సోకి రైతులను ఇబ్బంది పెట్టాయి. దిగుబడిని దెబ�