తుంగభద్ర డ్యామ్ గేట్ల మార్పు పనులు ప్రారంభమయ్యాయి. తుంగభద్ర బోర్డు (టీబీ) అధికారుల నేతృత్వంలో ఈ పనులు కొనసాగుతున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల బిగింపు పనులు వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేసేందుకు కర్ణాటకలోని తుంగభద్ర బోర్డు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డ్యాంలోని 19వ గేటు గత ఏడాది ఆగస్టులో డ్య�
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల బిగింపు పనులను టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ్ నాయక్ శనివారం ప్రారంభించారు. డ్యాంలో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండి, క్రస్ట్గేట్లకు సగానికి త