ప్రభుత్వ పారదర్శక విధానాలతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్�
రాష్ట్రంలో ఈసారి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్తోపాటు నోట్బుక్స్, వర్క్బుక్స్ కూడా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది. ఇందుకోసం ఇప్పటికే ఓ �