సుంకిశాల ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం మింట్ కంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనాన్ని చూపుతూ పలు �
అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లే�
హైటెన్షన్ లైన్ల (హెచ్టీ) తరలింపు సేవలను సులభతరం చేయడంలో భాగంగా విద్యుత్తుశాఖ ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే సౌ�