ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు అంబరాన్నంటా యి. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4803 మంది కార్మికులకు ఇక నుంచి ప్�
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు