రైతులు, సామాన్యులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, మహిళలు ఇలా అన్ని వర్గాలవారు ఒకటిగా ఉద్యమంలో మమేకమయ్యారు. ఈ సబ్బండ వర్ణాలను...
సర్ ప్యాట్రిక్ జెడ్డిస్ ఉస్మానియా యూనివర్సిటీకి అడిక్మెట్ వద్ద 1400 ఎకరాల భూమిని ఎంపికచేయగా నిజాం కేటాయించారు. దేశ భాషల బోధనాంశంగా ఏర్పడిన మొదటి యూనివర్సిటీ ఇదే.
రాష్ట్రకూట మహారాజులు సుమారు రెండు వందల సంవత్సరాలు యావత్ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరి శాసనాలు మెదక్ జిల్లా మల్లికార్జునపల్లిలో లభ్యమయ్యాయి. వీరి హయాంలోనే...
On the basis of the Government Order issued on April 30, 1968, temporary teachers were suspended from service by the Chairman of Nalgonda Zilla Parishad. All these teachers...
కంద పద్యం అంటే అందమైనది, చిన్నది. నియమాలు కలిగిన పద్యం
ప్రాకృతంలో గాధా ఛందస్సుకు సమానం. పద్యం మొదటగా జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో కనిపించింది...
హైదరాబాద్ గండిపేట వద్దగల ఇబ్రహీం బాగ్లో ‘తారామతి నాట్యమందిరం’ ఎవరి పేరుతో, ఎవరి కాలంలో ఏర్పడింది?- 7వ సుల్తాన్"అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ప్రముఖ నర్తకి తారమతి పేరుతో...
1. కింది వాటిలో భారతీయ సామాజిక నిర్మాణానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఎ. మేమంతా భారతీయులం అనే సామాజిక, మానసిక భావనే భారతదేశ సమాజంలో ఏకత్వానికి ప్రధాన కారణం బి. భారతీయ సమాజంలో సంప్రదాయ ఉమ్మడి కుటుం�
సత్యశోధక్ సమాజ్ ను జ్యోతిబాఫూలే 1873లో మహారాష్ట్రలో స్థాపించారు. బ్రాహ్మణుల అణచివేత, వారి అవకాశవాదం నుంచి దిగువ కులాలవారిని రక్షించాల్సిన అవసరం గురించి ఇది నొక్కి చెప్పింది..
కాకతీపురం అనే గ్రామం వారి స్వస్థలం కావడంవల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఈ వాదనను చాలామంది అంగీకరించలేదు. వినుకొండ...
విజ్ఞానశాస్త్ర బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం అంటారు. ఉద్దేశమనేది మన కళ్ల ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి...