రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలైన నేపథ్యంలో తమ మార్కులు తెలుసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అధికారులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మధ్యాహ్నం 3 గంటల న
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష హాల్టికెట్లు శనివారం నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 2,86,051 మంది ఓఎంఆర్ షీట్ల డిజిటల్ కాపీలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది.
పరిగణనలోకి 4 నుంచి 7వ తరగతులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో రాష్ట్రపతి ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): వరుస ఉద్యోగ ప్రకటనలతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. యువత భారీగా దరఖాస్తు చేస�