రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం ఈ నెల 13 నుంచి 21 వరకు డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. గ్రూప్-1 నిర్వహించే రోజే.. ఇంటెలి�
రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీల్లో మహిళా సమాంతర రిజర్వేషన్లు
లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే తమ నియామకాలు చేపట్టాలని ఏఈఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘హలో నిరుద్యోగి, చలో గాంధీభవన్' పేరిట శనివారం నిర్వహించిన ఆందోళనలో రాష్�
గ్రూప్-2 వాయిదా వేయాలని సీహెచ్ చంద్రశేఖర్ సహా 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు నెలలో గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, సెప్టెంబర్లో పాలిటెక్నిక్ లెక్చరర్ తదితర పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 వాయ�