రామగుండం థర్మల్ ప్లాంట్ను జెన్కో ద్వారానే నిర్మించాలని, సింగరేణి భాగస్వామ్యాన్ని తాము అస్సలు ఒప్పుకోబోమని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డ
ఎండనకా.. వాననకా శక్తికి మించి రేయింబవళ్లు పనిచేస్తూ కోతల్లేకుండా విద్యుత్తునందిస్తున్న విద్యుత్తు ఇంజినీర్లు, సిబ్బంది శ్రమను వినియోగదారులు గుర్తించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ క
కరెంట్పై కార్పొరేట్ల కన్నుపడిందని, టెలికం రంగం తరహాలోనే కరెంట్ను కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.