రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట అధికారులు ప్రొటోకాల్ పాటించటం లేదని, శాసనసభ్యుల హక్కులను పరిరక్షించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి అవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జల్లాపల్లిఫారంలో జగదాంబ మాత, సేవాలాల
రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్: సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంత నాయకులమంతా సవతి తల్లి పిల్లల మాదిరిగానే ఉండేవాళ్లమని, తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండేది కాదని రాష్ట్ర శా�
బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని: రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న స్థానంలో ఉండి బతుకమ్మ చీరలను కానుకగా అందచేస్తున్నారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన�
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గాంధారి : రాష్ట్రంలో కోటీ ఐదులక్షల మంది మహిళలకు దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్�