‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసిచూడు’ అన్నారు పెద్దలు. అంటే ఆ రెండు విజయవంతంగా పూర్తి చేయడం అంతకష్టమని పెద్దల భావన. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లి చేయడం సులభమేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం కష్టతరంగానే ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇసుక రవాణా, తవ్వకాలపై అనాధికార నిషేధం కొనసాగుతున్నది. దీంతో అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. కొ
‘ఇసుక ధర డబుల్' పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం
తెలంగాణ ప్రభు త్వ ఇసుక విధానం బాగున్నదని ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రశంసించారు. ఇక్కడి విధానాన్ని అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలుచేసేందుకు వచ్చిన అధికారులు శనివారం టీఎస్ఎండీసీ అధికారులతో భేటీ ఆయ్యా ర�