సీఎం రేవంత్రెడ్డి పేదలను మోసం చేస్తున్నారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల మద్దతు
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
వీర్రాజు తీరుపై దళిత, ఆదివాసీ సంఘాల ఆగ్రహం క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోబోమని హెచ్చరిక హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రచార సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వ