హైదరాబాద్ : రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ను వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ
హైదరాబాద్ : తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ క
హైదరాబాద్ : తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకునే మార్గం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి సమావేశమైంది. ఇందులో మంత్రులు �
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియా ద్వారా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించార�
హైదరాబాద్ : కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతాదృక్పథంతో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచె�
హైదరాబాద్ : 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథా�
హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో ఏ అవసరం ఉన్నా తక్షణమే సమకూర్చుకోవాలని, వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియమించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్బన్ ప
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కే�