టీచర్ కావాలనే ఏకైక లక్ష్యంతో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన యువత కలలపై రాష్ట్ర సర్కార్ నీళ్లు చల్లింది. టెట్ నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఆందోళన చెందుత�
అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ను కూడా ప్రకటించింది. జిల్లాలవారీగా పోస్టుల ఖాళీల వివర
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ గురువారం విడుదలకానున్నది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ను జారీ చేయనున్నది.