CM KCR | మోదీకి తెలంగాణ అంటే ఏం పగనో అర్థం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సాధన - సాధించిన ప్రగతిపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సంక్షేమానికి దేశమంతా జేజేలు పలుకుతున్నదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చెప్పారు. కేసీఆర్ పాలనను దేశంలోని అన్ని రాష్ర్టాలు హర్షిస్తున్నాయని అన్నారు. కానీ,
తెలంగాణలో వైద్య సౌకర్యాల గురించి ఇవాళ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. వైద్య మంత్రి హరీష్రావు నేతృత్వంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇవాళ వైద్యం ప్రజలకు తెలంగాణలో బ్రహ్మాండంగా అందుతున్నదని �