పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది పాలకవర్గ సభ్యులతో నియామక ఉత్తర్వులు వెలుపడ్డాయి.
శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పాలకమండలి చైర్మన్ ఎన్నికను ఆఖరి నిమిషంలో వాయిదా వేయడానికి కారణం తాను బోనాల పండుగ కోసం కర్ణాటక నుంచి ఏనుగును తెచ్చేందుకు వెళ్లడమేనని ఆలయ ఈవో శ్రీనివాస�
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టుబోర్డు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ ఆ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీచేశారు.
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైంది. సరిగ్గా మహాశివరాత్రి రోజున పాలక మండలి కొలువుదీరింది. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అనుచరుడు అంజూరు తారక శ్రీనివాసులును...