పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉపాధ్యాయ నియామక ప్రకటన-2023 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆదిలాబ�
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉపా�
సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఖాళీలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం
దానికి సంబంధించిన టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీఈడీ
TRT Notification | టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన టీఆర్టీ నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్య