హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16వ తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాళ�
జాతి సంపద అమ్మటమే జాతీయ పార్టీల విధానమా? రోడ్డున పడుతున్న కార్మికులకు బీజేపీ సమాధానం చెప్పాలి దేశానికి మార్గనిర్దేశం చేసేది ప్రాంతీయ పార్టీలే: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఎవరిని ఉద్ధ�
హైదరాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కవిత పలు ప్రశ్న�
తిరుమల : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్తో కుటుంబ సభ్యులు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం స్వామివారికి జరిగిన నిజపాదసేవలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్య�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బం
త్వరలోనే వాటర్వర్క్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 25 : సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, ఉద్యోగులు, కార్మికుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఎమ్మెల�
వారి గౌరవాన్ని కాపాడేందుకు500 కోట్లు విడుదల శాసన మండలిలో ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ప్రశంసలు సీఎం కేసీఆర్ దృష్టికి ఎంపీటీసీ, జడ్పీటీసీల సమస్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హామీ అంగన్వాడీ సమస్యలపై స�