మోదీ పన్నాగానికి బెదరబోనని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెకు అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతున్నది.
ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ ఇచ్చిన క్లారిఫికేషన్ నోటీసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. ఎఫ్ఐఆర్ కాపీని, ఫిర్యా దు ప్రతులను తనకు అందించాలని ఆమె సీబీఐని కోర
బీఆర్ఎస్తో దేశంలో విప్లవాత్మక పాలన మొదలవుతుందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ బంగారుమయమైనట్టు బీఆర్ఎస్ ద్వారా దేశంలో అలాంటి మా ర్పు సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ గౌడ సంఘం నా యకులు ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా గురువారం కలిసి స�