ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్�
పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చిలుకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహరాజ్ నేతృత్వంలో నిర్వహించగా, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె �
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈ సారి వాతావ�