Nepal : త్రిశూలీ నదిలో గత శుక్రవారం రెండు బస్సులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బస్సుల్లో మొత్తం 65 ప్రయాణికులు ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది సుమారు
Nepal : నేపాల్లో కొండచరియలు విరిగిపడడంతో.. రెండు బస్సులు త్రిశూలీ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ బస్సుల్లో ఉన్న సుమారు 51 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. వారి కోసం ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్
నేపాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు రెండు బస్సులపై విరిగిపడటంతో, అవి పక్కనున్న త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.
హిమాలయ దేశం నేపాల్లో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 66 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ దేశ రాజధాని ఖట్మండూకి వ