కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇచ్చే క్రీడా అవార్డుల కోసం రంగం సిద్ధమైంది. ఆయా క్రీడా విభాగాల్లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన ప్లేయర్ల ప్రతిభను గుర్తిస్తూ వారి పేర్లను సిఫారసు చేశారు. ముఖ్యంగ�
ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ బోణీ కొట్టింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-19, 21-19తో చెం