ప్రతిష్టాత్మక ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. తొలిరోజే రెండు పతకాలు సాధించిన భారత్.. రెండో రోజు ఏకంగా ఆరు పతకాలతో సత్తాచాటింది. 4X400 మిక్స్డ్ రిలేలో స్�
దక్షిణకొరియా వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు పతకాల పంట పండించారు. తెలంగాణ తరఫున బరిలోకి దిగిన 32 మంది ప్లేయర్లు 24 పతకాలు సొంతం చేసుకున్నారు.
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ఓయూ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గురుకుల విద్యార్థి అగసర నందిని హ్యాట్రిక్ స్వర్ణాలతో సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేస
ముగింపుదశకు చేరుకున్న కామన్వెల్త్ క్రీడలలో భారత్కు క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇతర క్రీడలతో పాటు అథ్లెట్స్ కూడా అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పటికే లాంగ్ జంప్, హై జంప్, రేస్ వాక్, స్టీఫుల్ ఛేజ్ �
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల ట్రిపుల్ జంప్లో బంగారం, వెండి పతకాలు రెండింటినీ భారత క్రీడాకారులే సాధించారు. ఈ క్రీడలో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడిగా ఎల్డ్హోస్ పాల్ �