సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాకరీలోని యంత్రాలు, పరికరాలను అనుమతి లేకుండా తరలిస్తే సహించేది లేదని ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు హెచ�
ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ యాజమాన్యం సంవత్సరం గడిచినా వేతనాలు చెల్లించడం లేదని కార్మికుడు హల్చల్ చేశాడు. బుధవారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికుడు రమేశ్బ�
జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు పెట్టింది పేరు. 1972-73లో కొత్తూర్(బి) గ్రామంలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీని ప్రారంభ�
జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) వద్ద ఉన్న ట్రైండెంట్ చక్కెర ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ జోరుగా సాగుతున్నది. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ శరత్ పరిశ్రమ యాజమాన్యం, సీడీసీ అధికారులతో సమావేశం నిర్వహించి �