భూ వివాదాలపై రెవెన్యూ విచారణను కొత్త ఆర్వోఆర్ చట్టంలో వికేంద్రీకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కీలకమైన అంశాలను మాత్రం మరింత కేంద్రీకృతం చేసింది. ముఖ్యంగా సీసీఎల్ఏకి సర్వాధికారాలు �
వందల నదులకు భారత్ పుట్టినిల్లు. అందుకే మన దేశాన్ని నదుల దేశంగా కూడా పిలుస్తారు. సింధు నుంచి కావేరి వరకు.. మొత్తం 400కు పైగా చిన్న, మధ్య తరహా, భారీ నదులు మన దేశంలో ఉన్నాయి. కానీ, గుక్కెడు నీటి కోసం తండ్లాట తప్పడ�
ఒక రాష్ట్రంలో పుట్టి ఆ రాష్ట్రంలోనే సముద్రంలో కలిసిపోయే నది గురించి రాజ్యాంగం పేర్కొనలేదు. కానీ అంతర్రాష్ట్ర నది గురించి, దాని వినియోగం, ఆ బేసిన్ అభివృద్ధి, దాని వివాదాల పరిష్కారానికి సంబంధించి...
చెన్నై, ఏప్రిల్ 5: దేశంలో ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ జడ్జీలు లేదా న్యాయవాదులను మాత్రమే జ్యుడీషియల్ సభ్యులుగా నియమించేందుకు అవకాశం ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఓ వ్యక్తి దా�
సెర్చ్, సెలెక్షన్ కమిటీ సిఫారసులను విస్మరించారు కావలసిన పేర్లను వెయిట్ లిస్ట్ నుంచి తీసుకున్నారు ట్రిబ్యునళ్లలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం జడ్జిల శ్రమ, సమయం వృథా అయిందని ఆవేదన న్యూఢిల్లీ,
న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేత�