గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగించే విధంగా గిరిజన మ్యూజియం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం అభివృద్ధికి మినిస్ట్
భావితరాలకు సమాచార వేదికగా ట్రైబల్ మ్యూజియం నిలుస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని తన ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అడవిలోని చెట్లూపుట్టలు, కాయకష్టాన్ని నమ్ముకుని వందేళ్లు జీవించిన ఘనత ఆదివాసీలదేనని, వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రత్యేకమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భద్రాచలం ఐటీడ
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన కళాకృతు లు, వాటి చరిత్ర పర్యాటకులకు తెలిసే విధంగా మ్యూజియంలో అమర్చాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియంన�