Road Accident | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ రాంపూర్ చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆదివాసీ ఉద్యమ నేత సిడం శంకర్ (38),కుమారుడు సాగర్(12) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
జైపూర్ : లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ గిరిజన నేత మహేంద్రజిత్ మాలవ్య కాంగ్రెస్కు గుడ్బై చెప్పి కాషాయ తీర్ధం స్వీకరించారు.
బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ అదే పార్టీకి చెందిన గిరిజన నాయకుడిపై రుసరుసలాడారు. ప్రజాహిత యాత్రకు జనాన్ని ఎందుకు తీసుకురాలేదని బూతు పురాణం అందుకున్నారు.
Narendra Chandra Debbarma | సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ మిత్రపక్షమైన ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT) అధ్యక్షుడు, త్రిపుర రాష్ట్ర అటవీ, రెవెన్యూ శాఖల మంత్రి నరేంద్ర చంద్ర దెబ్బర్మ
Birsa Munda | ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా 146వ జయంతిని రాజ్ భవన్ సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో